Friday, March 29, 2024

కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం: 13 మంది కరోనా రోగులు సజీవదహనం

- Advertisement -
- Advertisement -

12 patients have died in the fire at Vasai Covid hospital

 

ముంబయి: మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో విజయ వల్లభ కోవిడ్ కేర్ సెంటర్ లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కరోనా రోగులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన 21 మంది పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ దీలిప్ షా తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News