Thursday, April 25, 2024

కొత్తగా 13,166 కరోనా కేసులు….

- Advertisement -
- Advertisement -

37593 New Corona Cases Reported in India

న్యూఢిల్లీ: భారత దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం 13,166 కరోనా కేసులు నమోదుకాగా 302 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 4,28,94,345 చేరుకోగా 5.13 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి  4,22,46,884 మంది కోలుకోగా, ప్రస్తుతం 1,34,235 మంది చికిత్స పొందుతున్నారు.  మొత్తం కేసుల్లో 0.31 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉంది. ఇక దేశవ్యాప్తంగా 1,76,86,89,266 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News