Saturday, April 20, 2024

ఎపిలో కొత్తగా 136 పాజిటివ్ కేసులు

- Advertisement -
- Advertisement -

132 New Corona Cases Reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా మరో 136 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో వ్యక్తి మరణించినట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 8,90,692 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మొత్తం 7,174 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 998 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్రంలో ఇప్పటివరకు 8,82,520 మంది బాధితులు కోలుకున్నారు.

 

132 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News