Saturday, April 20, 2024

రాష్ట్రంలో 147 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

147 new covid cases reported in telangana

హైదరాబాద్:  రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 33,836 కరోనా పరీక్షలు నిర్వహించగా, 147 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క జిహెచ్‌ఎంసి పరిధిలో 56 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. రంగారెడ్డి జిల్లాలో 12, కరీంనగర్ జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 148 కరోనా నుంచి కోలుకున్నారు. కాగా కరోనాతో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,75,148 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,67,631 మంది సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,531 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,986కి చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News