Saturday, April 20, 2024

సూర్యాపేటలో బోల్తాపడిన ట్రావెల్స్ బస్సు: 15 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

15 Members injured in Travels bus accident at Suryapet

 

సూర్యాపేట: ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తాపడిన సంఘటన సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండ‌లంలో జరిగింది. గుంజలూరు సమీపంలో శుక్ర‌వారం అర్ధ‌రాత్రి స‌మ‌న్వి ట్రావెల్స్‌ కాకినాడ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా  అదుపు తప్పి బోల్తాపడడంతో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రయాణీకుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.   ఈ ఘటనపై కేసు నమోదు చేసి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News