Thursday, March 28, 2024

గంగానదిలో మృతదేహాల కలకలం..

- Advertisement -
- Advertisement -

150 dead bodies dumped in Ganga River in Bihar

పాట్నా: బీహార్ లోని బక్సర్ జిల్లాలో మృతదేహాల కలకలం రేగింది. గంగానదిలో కిలోమీటర్ పరిధిలో 150 మృతదేహాలను గుర్తించారు. కరోనాతో చనిపోయినవారి మృతదేహాలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో కొన్ని మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకురాగా, మరికొన్ని నదిలో తేలుతూ కనిపించాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

150 dead bodies dumped in Ganga River in Bihar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News