Friday, March 29, 2024

తెలంగాణలో కొత్తగా 1,511 పాజిటివ్‌ కేసులు..

- Advertisement -
- Advertisement -

1511 New Corona Cases Reported in Telangana

హైదరాబాద్‌: గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1,10,681మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,511 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 12మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారని తెలిపిందే. అదే సమయంలో కరోనా నుంచి మరో 2,175మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,461 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి.

1511 New Corona Cases Reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News