Friday, April 19, 2024

దేశంలో కొత్తగా 15,528 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

15528 Corona positive cases in India

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 15528 మందికి కరోనా వైరస్ సోకగా 25 మంది మృత్యువాతపడ్డారని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు 4.37 కోట్ల మంది సోకగా 5,25,785 లక్షల మంది చనిపోయారు.  కరోనా వైరస్ నుంచి 4.31 కోట్ల మంది కోలుకోగా 1.43 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 200.3 కోట్ల డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News