- Advertisement -
హైదరాబాద్: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 16మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఎఎస్సైలుగా పదోన్నతి కల్పిస్తు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే వారికి పోస్టింగ్లు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. వెంటనే రిపోర్టింగ్ చేయాల్సిందిగా కోరారు. పదోన్నతి పొందిన హెడ్కానిస్టేబుళ్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుఆమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
16 Head Constables promoted to ASIs
- Advertisement -