Friday, April 19, 2024

మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: జిల్లాలోని లక్సెట్టిపేట్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. అతి వేగంతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి డివైడర్ ను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News