Saturday, April 20, 2024

దేశంలో కొత్తగా 16,159 కేసులు

- Advertisement -
- Advertisement -

16159 Corona Positive cases in India

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 16,159 కరోనా కేసులు నమోదుకాగా 28 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు 4.35 కోట్ల మందికి కరోనా వైరస్ సోకగా 5,25,270 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 4.28 కోట్ల మంది కోలుకోగా 1.14 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. 198 కోట్ల మందికి కరోనా డోసుల పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News