Thursday, April 25, 2024

మల్కాజిగిరిలో 18 ఏళ్ల యువతి అదృశ్యం…

- Advertisement -
- Advertisement -

18 Years old women missing in medchal

హైదరాబాద్: 18 ఏళ్ల యువతి అదృశ్యమైన సంఘటన మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో జరిగింది. మౌలాలి ఆర్టిసి కాలనీలో అంబల యశ్వంతి అనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. ఇంట్లో చెప్పకుండా ఆమె బయటకు వెళ్లి తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు అని చోట్ల వెతికారు. ఎక్కడ ఆమె ఆచూకీ కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News