- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1,863 కొత్త కరోనా కేసులు, 10 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 90,259కు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 23,379మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 66,196 మంది కోవిడ్ తో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం మృతుల సంఖ్య 684కి చేరింది. కొత్తగా హైదరాబాద్ లో 394, రంగారెడ్డిలో 131 కేసులు నమోదయ్యాయి. జిహెచ్ఎంసి పరిధిలో కరోనా విస్తరణ రోజురోజుకు తగ్గుతోంది.
1863 new corona cases reported in telangana
- Advertisement -