Friday, April 19, 2024

దేశంలో కొత్తగా 18,815 కరోనా కేసులు….

- Advertisement -
- Advertisement -

Corona in India

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 18,815 కరోనా కేసులు నమోదుకాగా 38 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశంలో ఇప్పటి వరకు 4.35 కోట్ల మందికి కరోనా వైరస్ సోకగా 5,25,343 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 4.28 కోట్ల మంది కోలుకోగా 1.22 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. 198.51 కోట్ల మందికి పైగా కరోనా డోసుల పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News