Tuesday, March 19, 2024

అలంపూర్ లో రోడ్డుప్రమాదం: ఇద్దరు చిన్నారులు మృతి

- Advertisement -
- Advertisement -

2 Children died in Road Accident in Palampur

జోగులాంబ గద్వాల్: జిల్లాలోని ఉండవెల్లి మండలం అల్లంపూర్ చౌరస్తా సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఉత్తర ఫుడ్స్ ఎదురుగా అలంపూర్ చౌరస్తా నుండి కర్నూలు వైపు వెళ్తుండగా ద్విచక్ర వాహనాన్ని ఓ డిసిఎం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, తండ్రి స్వల్పంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తలించారు. మరణించినవారు దీక్షిత్(9), హర్షిత(6)లు మానవపాడు మండలం చెన్నిపాడు గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోద చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

2 Children died in Road Accident in Alampur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News