Tuesday, April 23, 2024

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

Fire broke out at Nagarjuna Sagar Power Plant

నల్గొండ: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరకొండ నుంచి సిమెంట్ లోడ్ తో వెళ్తున్న ఓ లారీ చెరుకుపల్లి గేట్ వద్ద ఉన్న వంతెనపై అదుపు తప్పి కింద పడిపోయింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

2 died after lorry fell down from Bridge in Nalgonda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News