Thursday, April 18, 2024

మరో ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటీవ్..

- Advertisement -
- Advertisement -

Coronavirus

 

న్యూఢిల్లీ: ఇద్దరు ప్రభుత్వ డాక్టర్లకు కరోనా పాజిటీవ్ నిర్దారణ అయ్యింది. దీంతో వీరిద్దరికి ఐసోలేషన్‌ వార్డుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలోని సప్దార్ జంగ్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఇద్దరు వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరూ ఎవరెవరిని కలిశారు? అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

2 Doctors test positive for Corona in Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News