Tuesday, April 16, 2024

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం..

- Advertisement -
- Advertisement -

2 Killed in Road Accident in Bhadradri Kothagudem

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని టేకులపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం మండలంలోని దాస్‌తండా సమీపంలో వేగంగా వచ్చిన ఓ లారీ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.  సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

2 Killed in Road Accident in Bhadradri Kothagudem

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News