Wednesday, April 24, 2024

కారు-బైక్ ఢీ.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

One killed in road accident in Tenali

నిజామాబాద్‌: జిల్లాలోని మెండోరా మండలంలోని బుస్సాపూర్‌ రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వేగంగా దూసుకొచ్చిన ఓ కారు, మోటారు సైకిల్‌ అదుపుతప్పి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ మీద వెళ్తున్న ఇద్దరు ఘటనాస్థలంలో ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు… మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

2 Killed in Road Accident in Nizamabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News