Saturday, April 20, 2024

పాల్వంచలో టాంకర్ భీభత్సం.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని పాల్వంచలో యాష్ టాంకర్ భీభత్సం సృష్టించింది. శనివారం మధ్యాహ్నం పాల్వంచలో యాష్ టాంకర్ అదుపుతప్పి ఇళ్లలోకి దూసికెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికులు గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

2 Killed in Road Accident in Palwancha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News