Saturday, April 20, 2024

ఛత్తీస్ గఢ్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి..

- Advertisement -
- Advertisement -

2 Maoists killed in Encounter in Chhattisgarh

రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. మంగళవార ఉదయం జిల్లాలో గొంపాడ్ కన్నాయ్ గూడెం అటవి ప్రాంతంలో పోలీసులు కూబింగ్ నిర్వహించారు. ఈ సమయంలో పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసుల ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

2 Maoists killed in Encounter in Chhattisgarh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News