Friday, March 29, 2024

సింగరేణి గనిలో ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి: సింగరేణి కేటికే 6వ గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. పైకప్పు కూలిపోవడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయి కార్మికులను నర్సయ్య, శంకరయ్యలుగా గుర్తించారు. మూడో సిమ్ 11వ లెవల్లో వీరిద్దరూ కార్మికులు సపోర్ట్ మెంట్ గా పనిచేస్తుండగా పైకప్పు కూలీ ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రిస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

2 Singareni workers dies after Roof collapse

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News