- Advertisement -
మంచిర్యాల: జిల్లాలోని తాండూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని మాచారం టౌన్షిప్ శివారులో నీటికుంటలో మునిగి ఇద్దరు యువకులు దూడం సతీష్(21), వాసు(18)లు మృతిచెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామస్థుల సహాయంతో పోలీసుల నీటికుంటలో నుంచి మృతదేహాలను బయటకి తీశారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు.
2 young boys drowned in lake in Mancherial
- Advertisement -