Friday, March 29, 2024

పెళ్లి బస్సు బోల్తా: 20 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

20 members injured in Bus accident

 

కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ క్రాస్ రోడ్డులోని సీతరామపురం వద్ద పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు బుధవారం మధ్యాహ్నం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. కామేపల్లి మండలంలో వివాహ వేడుకకు హాజరై 40 మంది బస్సులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News