Friday, March 29, 2024

రూ.200 పింఛన్‌ను రూ.2 వేలకు పెంచాం: వినయ్ భాస్కర్

- Advertisement -
- Advertisement -

200 Pension increased to 2000

వరంగల్: రూ.200 పింఛన్‌ను రెండు వేల రూపాయలకు పెంచిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని ఎంఎల్‌ఎ వినయ్ భాస్కర్ తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అట్టహాసంగా టిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎంఎల్‌ఎ వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని, సంక్షేమ పథకాలను సిఎం కెసిఆర్ అమలు చేస్తున్నారని, టిఆర్‌ఎస్ సభ్యత్వం కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారన్నారు. సభ్యత్వ నమోదులో కుడా చైర్మన్ యాదవరెడ్డి, టిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News