Wednesday, April 24, 2024

ఎపిలో కొత్తగా 2,010 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

2010 New covid-19 cases reported in andhra pradesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో70,695 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 2,010 మందికి  కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో 20 మరణాలు సంభవించాయి. తాజాగా మరో 1956 మంది బాధితులు కోలుకున్నారు. ఆంధ్రలో ప్రస్తుతం 20,999 కరోనా యాక్టివ్ కేసులున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

2010 New covid-19 cases reported in andhra pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News