Friday, April 19, 2024

ఎపిలో కొత్తగా 20,345 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

20345 new covid-19 cases reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. గడచిన 24 గంటల్లో 86,878 కరోనా పరీక్షలు చేయగా 20,345 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో 108 మంది కరోనాతో చనిపోయారు. అదే సమయంలో 14,502 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఆంధ్రలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,22,934కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 11,18,933 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 1,95,102 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఎపిలో మొత్తం మరణాల సంఖ్య 8,899కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,426, విశాఖ జిల్లాలో 2,371, అనంతపురం జిల్లాలో 1,992, గుంటూరు జిల్లాలో 1,919 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

 

20345 new covid-19 cases reported in AP

20345 new covid-19 cases reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News