Thursday, April 25, 2024

దేశంలో కొత్తగా 20,557 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

20557 Corona positive cases in India

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 20,557 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 44 మంది మృత్యువాతపడ్డారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 4.39 కోట్లకు చేరుకోగా 5.26 లక్షల్య మంది చనిపోయారు. కరోనా నుంచి 4.32 కోట్ల మంది కోలుకోగా 1.46 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 203 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News