- Advertisement -
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 78,784 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,107 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో 20 మందిని వైరస్ కబలించింది. తాజాగా మరో 1807 మంది కరోనా మహమ్మారి బారినుంచి కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 21,279 కరోనా యాక్టివ్ కేసులున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.
2107 New covid -19 cases reported in andhra pradesh
- Advertisement -