Thursday, March 28, 2024

మాదన్నపేటలో కరోనా కలకలం…

- Advertisement -
- Advertisement -

Corona positive

హైదరాబాద్: నగరంలోని మాదన్న పేటలో కరోనా మహమ్మారి కలకలం రేపింది. ఒకే అపార్ట్ మెంట్ లోని 23మందికి కరోనా వైరస్ సోకింది. అపార్ట్ మెంట్ లో సాప్ట్ వేర్ ఉగ్యోగి పుట్టిన రోజు వేడుకలతోనే కరోనా వ్యాప్తి చెందినట్టు అధికారులు గుర్తించారు. అపార్ట్ మెంట్ లో 50 మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా.. 23 పాజిటివ్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కరోనా సోకిన వారిలో 11 నెలల పసికందుతో పాటు గర్భిణీ స్త్రీ కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. పోలీసులు అపార్ట్ మెంట్ ను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి తాళం వేశారు.

23 people infected with coronavirus at Madannapet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News