Thursday, April 25, 2024

ఎపిలో కొత్తగా 2,527 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

2527 new covid-19 cases reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనావిజృంభణ కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు రెండు వేలకుపైనే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 86,280 మందికి పరీక్షలు నిర్వహించగా 2,527 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో 19 మరణాలు సంభవించాయి. తాజాగా మరో 2,412 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రలో 23,939 కరోనా యాక్టివ్ కేసులున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

2527 new covid-19 cases reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News