Saturday, April 20, 2024

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

25404 New Corona Cases Reported in India

న్యూఢిల్లీ:దేశంలో మహమ్మారి కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.గత 24 గంటల 25,404 కోవిడ్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనా బారిన పడి మరో 339మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 3.32కోట్లకు చేరింది. ఇక, కరోనాతో దేశంలో ఇప్పటివరకు 4,43,213 మంది బాధితులు మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 37 వేల మందిమంది బాధితులు కోలుకోగా.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3.6కోట్ల మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 75కోట్ల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

25404 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News