Saturday, April 20, 2024

రాష్ట్రంలో కొత్తగా 290 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

290 new corona cases in telangana

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 290 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 450 మంది బాధితులు కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,256 కరోనా యాక్టివ్ కేసులున్నాయని వైద్య అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 21,198 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News