Saturday, April 20, 2024

బైక్ ను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం

- Advertisement -
- Advertisement -

RTC Bus Driver died in road accident in Gadwal

మేడ్చల్: గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. మృతుల్లో యువతి, ఇద్దరు యువకులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News