Friday, April 19, 2024

నిజామాబాద్‌ లో మరో మూడు పాజిటివ్‌ కేసులు

- Advertisement -
- Advertisement -

Coronavirus

 

నిజామాబాద్‌: జిల్లాలో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. 103 మంది శాంపిల్స్ పరీక్షించగా 100 మందికి నెగెటివ్‌ వచ్చిందని.. ముగ్గురికి మాత్రమే పాజిటివ్‌ నిర్దారణ అయ్యిందని వెల్లడించారు. జిల్లాలో కరోనా కట్టిడికి తగు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు భయపడాల్సిన అవరసం లేదన్నారు. లాక్ డౌన్ మరింత కట్టుదిట్టం చేస్తున్నామని, ప్రజల ఇళ్ల నుంచి అనవసరంగా బయటకు రావొద్దని, సామాజిక దూరం పాటించాలని కలెక్టర్ కోరారు. కాగా, ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 49 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.

3 New Corona Cases in Nizamabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News