Saturday, April 20, 2024

ఎల్‌బినగర్‌లో భారీగా రేషన్ బియ్యం పట్టివేత..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః నగరంలోని ఎల్‌బినగర్‌లో సివిల్ సప్లై అధికారులు భారీగా రేషన్ బియ్యం పట్టుకున్నారు. బుధవారం అక్రమంగా తరలిస్తున్న300 క్వింటాళ రేషన్ బియ్యంతోపాటు లారీ, మూడు ద్యిచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదు మేరకు ఎల్‌బి నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మంది పరారయ్యారు.

300 quintal Ration Rice seized in LB Nagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News