Thursday, April 25, 2024

కొండచరియలు విరిగిపడి 32 మంది మృతి

- Advertisement -
- Advertisement -

32 Members dead in Raigarh landslide

ముంబయి: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదలు విలయతాండవం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి రాయగఢ్ జిల్లాలోని మహడ్ తలైలో కొండచరియలు విరిగిపడడంతో 32 మంది మృతి చెందారు. గల్లంతైన 100 మంది  కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్, రెస్యూ సిబ్బంది గాలిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని జిల్లా కలెక్టర్ నిధి చౌదరి తెలిపాడు. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలు ముందుకు సాగడం లేదని అధికారులు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News