Friday, April 19, 2024

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

345 gram Gold Seized at Shamshabad Airport 

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది. శనివారం ఉదయం కస్టమ్స్ అధికారులు ఎయిర్ పోర్టులో తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి 435 గ్రాములు బంగారాన్ని గుర్తించి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పేస్ట్ రూపంలో బంగారాన్ని తరలించేందుకు యత్నించిన నిందితురాలు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితురాలిపై కేసు నమోదు చేసి విచారించనున్నట్లు పేర్కొన్నారు.

345 gram Gold Seized at Shamshabad Airport 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News