Thursday, April 25, 2024

ఇండియాలో మళ్లీ పెరిగిన పాజిటీవ్ కేసులు..

- Advertisement -
- Advertisement -

Kerala not yet free from Corona second wave

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 35,178 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. కరోనా బారినపడి మరో 440మంది బాధితులు మరణించినట్లు తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,22,85,857కు పెరిగింది. ఇప్పటివరకు వైరస్‌ బారినపడి 4,32,519కు మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 37,169మంది బాధితులు కోలుకోగా.. మొత్తం 3,14,85,923 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,67,415 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది.

35178 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News