Friday, March 29, 2024

మంచిర్యాలలో మళ్లీ భూ ప్రకంపనలు..

- Advertisement -
- Advertisement -

4.3 Magnitude of Earthquake hits Mancherial

హైదరాబాద్: మంచిర్యాలలో మళ్లీ భూ ప్రకంపనలు సంభవించాయి. సోమవారం ఉదయం మూడు సెకన్ల పాటు భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. దీంతో రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.3గా నమోదైనట్లు గుర్తించారు. కాగా, వరుస భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. నిన్న(ఆదివారం) సాయంత్రం రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలలో స్వల్ప భూ ప్రకంపనాలు చోటుచేసుకున్నాయి. మంచిర్యాల, కొమురం భీం, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, రామగుండం, లక్షెట్టిపేటలో భూమి కంపించడంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

4.3 Magnitude of Earthquake hits Mancherial

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News