Wednesday, April 17, 2024

త‌మిళ‌నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. న‌లుగురు మృతి

- Advertisement -
- Advertisement -

14 Killed in Road Accident in Iran

చెన్నై: త‌మిళ‌నాడులో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. దిండిగుల్ జిల్లాలోని వ‌త‌ల‌కుందు ప్రాంతం సమీపంలో వేగంగా ఎదురెదురుగా వచ్చిన ఓ వ్యాను, బ‌స్సు ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మ‌రో 60మందికి పైగా గాయ‌ప‌డ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడినవారిని చికిత్స కోసం మధురై రాజాజీ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు జ‌రుపుతున్న‌ట్లు పోలీసులు చెప్పారు.

4 dead after Van and Bus Crashes in Tamil Nadu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News