Friday, March 29, 2024

ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి…

- Advertisement -
- Advertisement -

Accident

కాన్పూర్: ఆగ్రా – లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై కారు – బస్సు ఢీకొని సంభవించిన ఘోర రోడ్డుప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్ చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కొల్పొగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తక్షణమే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.

4 killed after bus collides with Car in Bilhaur, Kanpur: At least 4 persons dead in a car accident on Agra – Lucknow Expressway in Bilhaur, earlier today.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News