Friday, April 19, 2024

జీపును ఢీకొట్టిన బస్సు: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

 

ముంబయి: మహారాష్ట్రలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోలాపూర్ జిల్లాలోని వైరాజ్ ప్రాంతంలో జీపును మహారాష్ట్ర ఆర్ టిసి బస్సు ఢీకొట్టడంతో నలుగురు ఘటనా స్థలంలో మృతి చెందగా పది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా రోడ్డుపై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

4 People dead in a collision between a jeep in Maha
 Four people dead, 10 other injured in a collision between a jeep and a state transport bus in Vairag area of Solapur district in Maharashtra 
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News