Friday, April 26, 2024

భారత్ లో కొత్తగా 43,654 కరోనా కేసులు…

- Advertisement -
- Advertisement -

43654 Corona positive cases in India

 

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 43,654 మందికి కరోనా వైరస్ సోకగా 640 మంది మృత్యువాతపడ్డారని కేంద్రం ఆరోగ్య శాఖ తెలిపింది. భారత దేశంలో ఇప్పటి వరకు 3.14 కోట్ల మందికి కరోనా వైరస్ సోకగా 4.22 లక్షల మంది ప్రాణాలు విడిచారు. కరోనా నుంచి 3.06 కోట్ల మంది కోలుకోగా 3.99 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఒక్క రోజే 40.02 లక్షల మంది టీకా వేయించుకోగా 44.61 కోట్ల మంది టీకాలు వేయించుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 46.1 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News