Tuesday, April 16, 2024

4520 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మిస్తున్నాం: కవిత

- Advertisement -
- Advertisement -

4520 double bedroom houses construct

జగిత్యాల: ప్రజలు తప్పకుండా కరోనా నిబంధనలు పాటించాలని ఎంఎల్‌సి కవిత తెలిపారు. జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేసిన ఘనత సిఎం కెసిఆర్ దక్కుతుందన్నారు. 4520 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఒకే చోట నిర్మిస్తున్నామన్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. జగిత్యాల జిల్లాకు మెడికల్ కాలేజీని సిఎం కెసిఆర్ మంజూరు చేశారని కవిత పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ కాలనీకి కెసిఆర్ నగర్ అని పేరు పెడుతున్నామని ఎంఎల్‌ఎ సంజయ్ కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News