Tuesday, March 19, 2024

తెలంగాణలో కొత్తగా 494 పాజిటివ్‌ కేసులు

- Advertisement -
- Advertisement -

5646 New Corona Cases Reported in AP

హైదరాబాద్‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 494 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో నలుగురు బాధితులు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,41,153కు పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 3,784 మంది బాధితులు మృతి చెందారు. గత 24 గంటల్లో 710 మంది కోలుకోగా.. ఇప్పటివరకు 6 లక్షల మందికిపైగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.  ప్రస్తుతం రాష్ట్రంలో 9,405 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్య శాఖ పేర్కొంది.

494 New Corona Cases Reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News