Thursday, April 25, 2024

బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 5.1తీవ్రత

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలతోపాటు చెన్నైలోనూ స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 5.1గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. మంగళవారం మధ్యాహ్నం భూమి కంపించిందని, ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి 260 కీలో మీటర్లు, చెన్నైకి ఈశాన్యంగా 320 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలిపింది.

5.1 Magnitude of Earthquake in Bay of Bengal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News