Saturday, April 20, 2024

రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఐదుగురు పౌరులు మృతి

- Advertisement -
- Advertisement -

మణిపూర్: రాష్ట్రంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కాంగ్ పోక్సి జిల్లాలోని  బి గమ్నోమ్ లో బుధవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు మృతి చెందారు. దీంతో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం సంఘటనా స్థలాన్ని చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టారు.కాగా, నిన్న కశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదుల జరిపిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

5 Civilians killed by Terror attack in Manipur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News