Thursday, March 28, 2024

ఆటోను ఢీకొట్టిన కంటైనర్: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్రలోని బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంజనగఢ్ ప్రాంతంలో అహ్మద్‌నగర్-పునే జాతీయ రహదారి ఆటోను కంటైనర్ ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. ఆటో నుజ్జునుజ్జుగా మారింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌పి అభినవ్ దేశ్‌ముఖ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం కంటైనర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News