Tuesday, April 23, 2024

థానేలో ఆక్సిజన్ కొరత.. నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

4 Covid-19 patients dead at Thane's Vedanta Hospital

థానే: దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ ఆక్సిజన్ అందక బాధితులు ప్రాణాలు పోతున్న విషాద సంఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని థానేలో వేదాంత ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో నలుగురు కరోనా రోగులు మృతి చెందారు. ఫలితంగా బంధువుల ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణం అంతా మారుమోగింది. కరోనా మహమ్మారి తమ ఆత్మీయులను బలితీసుకుందని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. భారత్ లో కరోనా కరళానృత్యం చేస్తున్న విషయం తెలిసిందే. ఇండియాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,52,991 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

6 Covid-19 patients dead at Thane’s Vedanta Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News